TE/680728 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్

Revision as of 06:09, 13 November 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రతి దేశంలో, ప్రతి మానవ సమాజంలో, ఒక ప్రత్యేక అర్హత ఉంది. నిన్నగాక మొన్న నేను ఆ చర్చిలో, హరిద్వార్‌లో ఒక చిత్రాన్ని చూశాను. గంగానదిలో స్నానం చేయడానికి మిలియన్ల మంది ప్రజలు అక్కడ సమావేశమయ్యారు. 1958 జగన్నాథ పురిలో ఒక ప్రత్యేక జాతర జరిగింది, ఆ రోజున ఎవరైనా సముద్రస్నానం చేసి జగన్నాథుని దర్శనం చేసుకుంటే వారికి ముక్తి లభిస్తుందని పంచాంగంలో వ్రాయబడింది, నేను కూడా అక్కడ ఉన్నాను. మిత్రులారా.. కొన్ని గంటల సందర్శన కోసం, భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి దాదాపు ఆరు మిలియన్ల మంది ప్రజలు తరలివచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరియు వారు సముద్రంలో స్నానం చేయడానికి మరియు ఆలయాన్ని సందర్శించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేయాల్సి వచ్చింది."
680728 - ఉపన్యాసం to Indian Audience - మాంట్రియల్