TE/690429 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బోస్టన్

Revision as of 14:18, 22 February 2023 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"స్వర్ణయుగంలో, ప్రతి ఒక్కరూ పవిత్రంగా ఉన్నప్పుడు, ఆ సమయంలో, ధ్యానం సిఫార్సు చేయబడింది. ధ్యానం. కృతే యద్ ధ్యాయతో విష్ణుం: విష్ణువుపై ధ్యానం. త్రేతాయాం యజతో మఖైః. తదుపరి యుగంలో, తదుపరి గొప్ప యాగాలు చేయాలనేది సిఫార్సు. ఆలయ ఆరాధన, లేదా చర్చి పూజలు లేదా మసీదు ఆరాధన కోసం సిఫార్సు చేయబడింది.కృతే యాద్ ధ్యాయతో విష్ణువు త్రేతాయాం యజతో మఖైః, ద్వాపరే పరిచార్యం, ద్వాపర... తదుపరి యుగం, కేవలం ఐదు వేల సంవత్సరాల క్రితం, ద్వాపర యుగాన్ని ద్వాపర యుగంగా పిలిచారు.ఆ సమయంలో ఆలయ పూజలు చాలా బ్రహ్మాండంగా మరియు చాలా విజయవంతమయ్యాయి. ఇప్పుడు, ఈ యుగంలో, సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన కలియుగం, ఈ యుగంలో, ఇది సిఫార్సు చేయబడింది, కలౌ తద్ ధరి-కీర్తనాత్: ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు మిమ్మల్ని మీరు గ్రహించగలరు. మరియు మీరు ఈ సరళమైన ప్రక్రియను తీసుకుంటే, ఫలితం చేతో దర్పణ మార్జనం ( చైతన్య చరితామృత అంత్య 20.12, శిక్షాష్టక 1). మీ హృదయంలో పేరుకుపోయిన చెత్త శుద్ధి చేయబడుతుంది."
690429 - ఉపన్యాసం Brandeis University - బోస్టన్