TE/661216 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణ భగవానుడు పలికి యున్నారు 'ఎవరైనా ఈ నాలుగింటిని నాకు భక్తితో సమర్పిస్తే', పత్రం పుష్పం ఫలం తోయం (BG 9.26), 'పత్రము కాని పుష్పము కాని, ఫలము కాని, జలము కాని' ... కృష్ణుడు వాటిని ఆనందముగా స్వీకరిస్తారు. ఎందుకు? ఎందుకంటే మనం ఆయనకు భక్తితో, ప్రేమతో అర్పిస్తున్నాము. అదియే ఏకైక మార్గము."
661216 - ఉపన్యాసం BG 09.26-27 - న్యూయార్క్