TE/Prabhupada 0232 - భగవంతుడి మీద కుడా అసూయ కలిగిన శత్రువులు ఉన్నారు. వారిని రాక్షసులు అని పిలుస్తారు

Revision as of 11:27, 28 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0232 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.4-5 -- London, August 5, 1973

ప్రద్యుమ్న: "గురువులైన మహాత్ముల జీవితములను పణాముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున బిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది" వారు ప్రాపంచిక లాభమును కోరుకోనుచున్నప్పట్టికి, వారు ప్రామాణికులే. వారు చంపబడితే,మనము అనుభవించు సమస్తము రక్తంతో కళంకము అవ్వును. "

ప్రభుపాద: అందువల్ల అర్జునుడికి, కుటుంబ సభ్యులను చంపడము ఎలా అనేది మొదటి సమస్య. ఇప్పుడు, అయినను ఒక స్నేహితుడిగా కృష్ణుడు మందలిస్తున్నాడు "మీరు ఎందుకు బలహీనంగా ఉన్నారు? బలహీనంగా ఉండకండి. ఇది ముఢనమ్మకము. ఈ విధమైన కరుణ ముఢనమ్మకము Uttiṣṭha. నీవు లేచి నిలబడి పోరాటము చెయ్యి. " కాని, అయిన చెయ్యవచ్చు ... నేను ఏదైన చేయకూడదుఆనుకుంటే, నేను చాల అభ్యర్ధనలను ఇస్తాను. మీరు చూడoడి? తరువాత అయిన గురువును గురించి అడుగుతున్నాడు: "సరే, కృష్ణ, మీరు నా బంధువుల గురించి మాట్లాడుతున్నారు, ఇది నా బలహీనత అని అంగీకరిస్తున్నాను. కానీ నా గురువుని చంపమని నీవు నాకు ఎలా సలహా ఇస్తావు? ద్రోణాచార్యుడు నా గురువు. భీష్మదేవుడు కూడా నా గురువు. నా గురువును చంపాలని మీరు కోరుకుంటున్నారా? Gurūn hi hatvā. అయిన సాధారణ గురువు మాత్రమే కాదు. వారు సాధారణ వ్యక్తులు కాదు. Mahānubhāvān. భీష్ముడు ఒక గొప్ప భక్తుడు, అదేవిధంగా, ద్రోణాచార్య కూడా గొప్ప వ్యక్తి. Mahānubhāvān. కావున kathaṁ bhīṣmam ahaṁ saṅkhye droṇaṁ ca madhusūdana ( BG 2.4) "వారు ఇద్దరు గొప్ప వ్యక్తులు, వారు నాకు గురువులు మాత్రమే కాదు, వారు గొప్ప వ్యక్తులు." కృష్ణుడిని "మధుసూధన" అని పిలుస్తారు. మధుసుధన అంటే ... మధు కృష్ణుడి శత్రువు, రాక్షసుడు. అందువలన అతడు చంపబడ్డాడు. "మీరు మధుసుధన, మీరు మీ శత్రువులను హతమార్చారు. మీరు మీ గురువును చంపారని మీరు నాకు రుజువు ఇవ్వగలరా? ఎందుకు నన్ను అడుగుతున్నారు? " ఇది ఉద్దేశ్యం. Iṣubhiḥ pratiyotsyāmi pūjārhāv ari-sūdana. Again Ari-sūdana ఆరి అంటే శత్రువు. మధుసూధన, ముఖ్యంగా "మధు రాక్షసుడును చంపిన వాడు." తరువాత అరిసుధన. ఆరి అంటే శత్రువు. కృష్ణుడు చాలామంది రాక్షసులను చంపాడు, ఆరి, అతను శత్రువుగా అయినతో పోరాడటానికి వచ్చినాడు. అందువలన అతని నామము అరిసుధన.

కృష్ణుడికి కూడా శత్రువులు ఉన్నారు, మన గురించి ఏమి మాట్లాడాలి? ఈ భౌతిక ప్రపంచం అలా చేయబడుతుంది, మీరు కొందరు శత్రువులను కలిగి ఉంటారు. Matsaratā. Matsaratā అంటే అసూయ, ఈ భౌతిక ప్రపంచం ఇలా ఉంటుంది. దేవుడి మీద కుడా అసూయ కలిగిన శత్రువులు ఉన్నారు . వారిని రాక్షసులు అని పిలుస్తారు. సాధారణ అసూయ లేదా శత్రువు, ఆది సహజమైనది. కానీ దేవుడు మీద కూడా. నిన్న సాయంత్రం రాత్రి, నన్ను చూడటానికి ఎవరో వచ్చారు. "ఎందుకు కృష్ణుడిని దేవుడిగా అంగీకరించాలి?" అని వాదిస్తున్నాడు. ఇది అయిన వాదన. కావున కృష్ణుడికి శత్రువులు ఉన్నారు. అందువలన కృష్ణుడు ... అయినకు మాత్రమే కాదు, భౌతిక ప్రపంచం లో ఉన్న ప్రతి ఒక్కరు కృష్ణుడిని యొక్క శత్రువు. ప్రతి ఒక్కరు. ఎందుకంటే వారు కృష్ణుడి పోటీదారుడిగా ఉండాలని కోరుకుంటారు. కృష్ణుడు ఇలా చెప్పాడు bhoktāram, "నేను మహోన్నతమైన భోక్తను." Sarva-loka-maheśvaram: ( BG 5.29) "నేను మహోన్నతమైన యజమానిని." వేదాలు కూడా ధృవీకరించాయి, īśāvāsyam idaṁ sarvam (ISO 1). "అంతా దేవాదిదేవుడు యొక్క ఆస్తి." Sarvaṁ khalv idaṁ brahma. ఇవి వేదముల ఉపదేశములు. Yato vā imāni bhūtāni jāyante:: "వారి నుండి ప్రతిదీ వచ్చింది." Janmādy asya yataḥ ( SB 1.1.1) ఇ విధముగా వేదములలో చెప్పబడినది. అయితే, మనము శత్రువులు అయినందున, "కాదు, ఎందుకు కృష్ణుడు యజమానిగా ఉండాలి? నేను యజమానిని ఎందుకు కృష్ణుడు మాత్రమే దేవుడుగా ఉండాలి. నాకు మరొక దేవుడు ఉన్నాడు. ఇక్కడ మరొక దేవుడు ఉన్నాడు."