TE/Prabhupada 1079 - భగవద్గీత యన్నది ప్రతిఒక్కరూ అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1079 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 1: Line 1:
<!-- BEGIN CATEGORY LIST -->
<!-- BEGIN CATEGORY LIST -->
[[Category:1080 Telugu   Pages with Videos]]
[[Category:1080 Telugu Pages with Videos]]
[[Category:Prabhupada 1079 - in all Languages]]
[[Category:Prabhupada 1079 - in all Languages]]
[[Category:TE-Quotes - 1966]]
[[Category:TE-Quotes - 1966]]
Line 8: Line 8:
[[Category:TE-Quotes - Introduction to Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - Introduction to Bhagavad-gita As It Is]]
[[Category:Introduction to Bhagavad-gita As It Is in all Languages]]
[[Category:Introduction to Bhagavad-gita As It Is in all Languages]]
[[Category:Telugu   Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1078 - మనస్సు ,బుద్ధిని రెండింటిని నిమగ్నం చేస్తూ ఇరవై నాలుగు గంటలు భగవంతుని తలుచుకోవాలి|1078|TE/Prabhupada 1080 - భగవద్గీత లో సంగ్రహముగా చెప్పినది - అది ఒకే ఒక భగవంతుడు కృష్ణుడు|1080}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 18: Line 21:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|4TS_6xy7bcY|భాగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధాతో పఠి0చవలసిన అధ్యాత్మిక గ్రంథం<br />- Prabhupāda 1079}}
{{youtube_right|Fx94sbnLbuw|భగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం <br />- Prabhupāda 1079}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>File:660220BG-NEW_YORK_clip23.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/660220BG-NEW_YORK_clip23.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 30: Line 33:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
భాగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధాతో పఠి0చవలసిన అధ్యాత్మిక గ్రంథం భగ్వద్ గీత లేక శ్రీమద్ భాగ్వతమని స్వరూప సిద్ధుడైన వ్యక్తి ధ్వారా శ్రవణం చెయ్యాలి అది అప్పుడు ఒకరిని ట్రైన్ చేస్తుంది , ఒకరిని ఇరవై నాలుగు గంటలు భవంతుడి చింతనలో తధ్వార ఒకరిని అంతిమం వరకు , అంత కాలము వరకు , పరమ దేవుడిని స్మరణం చేస్తుది తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అతనికి ఒక అధ్యాత్మిక-శరీరము లబిస్తుంది ఒక అధ్యాత్మిక-శరీరము, ఏదైతే భవంతుడి సంగతిలో ఉప్యోగా పడుతుందో అందుకే పరందేవుడు అంటారు
<div class="quote_verse">
:అభ్యాస్ యోగా యుక్తేన
:చేతస్ అనన్యా గామినా;
:పరమ పురుషం  దివ్యం
:యథి పార్థాను అనుచింతయన్
:([[Vanisource:BG_8.8|భగవద్గిత  8.8]])
</div>
అనుచింతయన్ ' అంటే  ఎల్లపుడూ అతనిగురించే ఆలోచించడం అది అంతా కటినమైన పద్ధతి కాదు ఒకరు ఈ ప్రక్రియను ఈ సంప్రదాయంకి చెందిన అనుభవమైన వ్యక్తి దేగ్గెర నేర్చుకోవాలి తద్ విజ్ఞానార్హం సాగురుం ఎవాభిగచేత్ (ముండక ఉపనిషధ 1.2.12)
ఒకరు వరోర్కారిని సంప్రదించాలి, ఏయవరైతే ముందునించే దీనిని అభ్యశిస్తున్నారో అందుకే 'అభ్యాస్ యోగా యుక్తేన '
దీనినే ' అభ్యాస్ యోగా' అంటారు , అంటే అభ్యసించడం అభ్యాసం........ఎల్లపుడూ దేవదేవుడుని ఎలా గుర్తుంచుకోవాలి చేతసాఅనన్య గామినా ఈ మనసు ఉం ది ,ఆ మనసు ఎల్లపుడూ ఎగ్గురుతునే ఉంటుంది ఇటు , అటు అయితే మనిషి  అభ్యసిచాలి అతని మనసు ధ్యానన్ని శ్రీ కృష్ణుని స్వరూపం లేదా, శబ్దం ధ్వరా - అంటే నామం మీద పెట్టడానికి ,ఇది సులువైంది మనసు ధ్యాన్నాని కన్నా - ఎందుకంటే మనసు చాలాయ చంచలమైంది , అటు-ఇటు పోతుంది కానీ నేను మాత్రం నా చావులుని కృష్ణుని ధ్వని మీద చింతన చైగలను ఇంకా అదికూడా నాకు సహాయకరముగా ఉంటుంది. ఇది కుండ అభ్యాస-యోగం చేతసా అనన్య గామినా అపరమం పురుషం దివ్యం పరమ్ పురుష ,అదే దేవదేవుడైన పురుషోత్తముడైన భగవానుడైన కృష్ణుడు అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు, మనిషి ఆయనను చేరుకోవచ్చు . ‘అనుచింతయన్’ ఎప్పుడు ఆలోచించడం ధ్వార ఈ విధానాల ధ్వార , ఈ మార్గం ఇంకా అన్నీ భాగవద్గీతాలో ఉంది ఇంకా ఎవరికి ధీన్నిని ని0చి ఎవరికి నిషేదము లేదు ఈ వర్గం మనుషులే అతనిని పొందోచ్చు అని ఏమి లేదూ శ్రీ కృష్ణుడి సమరించడం అంధరికి కుదుర్తుంది , శ్రీ కృష్ణుడి గురించి విందం అందరికీ కుదుర్తుంది మరలా దేవడేవుడు ఇలా భాగవద్గీతలో చెప్తున్నాడు .
<div class="quote_verse">
:మామ్ హి పార్థవ్యాపాష్రీత్యా
:యెపి స్యూపాప యోనయః
:స్త్రియో వైశ్య తతా శూర్దాస్
:తెపి యాంటీ పరాం గతిం
:([[Vanisource:BG_9.32|భగవద్గిత  9.32]])
</div>
<div class="quote_verse">
:కిం పునర్బ్రాహ్మణఃపుణ్య
:భటారాజరిషయస్ తథా
:అనిత్యం అశుకమ్ లోకం
:ఇమ0 ప్రాప్య  భజస్వమామ్
:([[Vanisource:BG_9.33|భగవద్గిత  9.33]])
</div>


భగవంతుడు చెప్తాడు ,ఏమిటంటే క్రింద శ్రేణికి చెందిన వ్యక్తి కూడా, క్రింద శ్రేణి జీవితం లేదా నీచమైన స్త్రీ కూడా లేదా ఒక వ్యాపారి కూడా లేదా ఒక కార్మికుడు వ్యాపారి వర్గం వారు , కార్మిక వర్గం వారు ఇంకా స్త్రీ వర్గం . వాళ్ళని ఒకే వర్గంలో లెక్క కడతారు ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతగా వృద్ధచెంది ఉండదు కానీ భగవంతుడు చెప్తాడు , వాళ్ళు లేక వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా మాం హి వ్యాపాశ్రిత్యా  యె స్యూహ:([[Vanisource:BG_9.32|భగవద్గిత  9.32]]) ఇధే కాకుండా వాళ్ళ లేదా వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా లేదా ఎవరైనా, అది ముఖ్యం కాదు. అతను ఎవరైనా ఆమె ఎవరైనా   ఎవరైనా ఈ భక్తి యోగా యొక్క సూత్రములని మరియు పరమ దేవుడుని జీవితం యొక్క సారం అని  అంగీకరిస్తారో వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాని ‘మాం హి పార్థవ్యశ్రిత్య  యెపిషు పాపయోనః , తేపి యాన్తి పరాం గతిం‘ ఆ పరమ్ గతి అధ్యాత్మిక జగతు , అధ్యాత్మిక రాజ్యం లేదా అధ్యాత్మిక ఆకాశం , ప్రతి వారు వేల్లా వచ్చు కేవలం మనిషి ఈ పద్ధతిని అభ్యసించాలి ఈ పద్ధతిని భాగవధ్గీతలో చాలా చక్కగా సూచిస్తుంది. ఇంకా దీనిని అనుసరించడం ద్వారా పరిపూర్ణంగా మొనర్చుకొని జీవిత సంస్యలన్నిటికి శాశ్వత పరిష్కారము చేకూర్చగలడు ఇదియే పూర్తి భాగవధ్గీత యొక్క సంపూర్ణ సారాంశం అందువలన. సారాంశమేమనగా భాగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధాతో పఠి0చవలసిన అధ్యాత్మిక గ్రంథం ’గీతా శాస్త్రంమిదం పుణ్యం యః పాటేత ప్రయతః పుమాన్’ ఇంకా ధిని ధ్వార లాభం ఏమిటంటే , భాగవధ్గీతలోని ఉపదేశములను చక్కగా పాటిస్తే జీవితం సర్వధు:ములు నుండి క్లేశములు నిండి ముక్తి కాగలడు ‘భయా శోకాధి వర్జితహ్’ అనగా జీవితంలో ఉండే అన్నీ భయములుని౦డి దూరముకాగలడూ. అంతే గాక అతని తర్వాత జన్మము అధ్యాత్మికము కాగలదు  
భగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం భగవద్గీత లేక శ్రీమద్ భాగవతమును స్వరూప సిద్ధుడైన వ్యక్తి ద్వారా శ్రవణం చెయ్యాలి అది అప్పుడు ఒకరికి శిక్షణ ఇస్తుంది, ఒకరిని ఇరవై నాలుగు గంటలు భగవంతుడి చింతనలో ఉండుటకు తద్వారా ఒకరిని అంతిమం వరకు, అంత కాలము వరకు, పరమ భగవంతుడిని స్మరణం చేసేందుకు తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అతనికి ఒక అధ్యాత్మిక-శరీరము లభిస్తుంది ఒక అధ్యాత్మిక-శరీరము, ఏదైతే భగవంతుడి సంఘత్వములో ఉపయోగపడుతుందో అందుకే భగవంతుడు అంటారు
<div class="quote_verse">
 
:గీత అధ్యాయన శీలస్యా
:'అభ్యాసయోగయుక్తేన
:ప్రాణాయామపరస్య చ
:చేతసా నాన్యగామినా!
:నైన్ శాంతిహి పాపాని
:పరమం పురుషం దివ్యం
:పూర్వ జన్మ కృతాని చ ||
:యాతి పార్థానుచింతయన్
</div>
:([[Vanisource:BG 8.8 | BG 8.8]])
 
ధిని వల్లన ఇంకో లాభం ఏమిటంటే భాగవధ్గీతను ఎవరైనా చాలా శ్రద్ధతోను
అనుచింతయన్ ' అంటే ఎల్లప్పుడూ అతని గురించే ఆలోచించడం అది అంత కఠినమైన పద్ధతి కాదు ఒకరు ఈ ప్రక్రియను ఈ సంప్రదాయంకి చెందిన అనుభవమైన వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి తద్ విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ (ముండక ఉపనిషధ్ 1.2.12) ఒకరు మరోకరిని సంప్రదించాలి, ఎవరైతే ముందునించే దీనిని అభ్యసిస్తున్నారో అందుకే 'అభ్యాస్ యోగ యుక్తేన దీనినే 'అభ్యాస్ యోగా' అంటారు, అంటే అభ్యసించడం అభ్యాసం........ ఎల్లప్పుడూ దేవదేవుడుని ఎలా గుర్తుంచుకోవాలి చేతసాఽనన్య గామినా ఈ మనసు ఉంది, ఆ మనసు ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉంటుంది ఇటు, అటు అయితే మనిషి అభ్యసించాలి అతని మనసు ధ్యానాన్ని శ్రీకృష్ణుని స్వరూపం లేదా, శబ్దం ద్వారా ఆయన నామము మీద ఏదైతే సులభము చేయబడినదో మనసును కేంద్రీకరించుట కంటే, ధ్యానాని కన్నా - ఎందుకంటే మనసు చాలా చంచలమైంది, అటు-ఇటు పోతుంది కానీ నేను మాత్రం నా చెవులుని కృష్ణుని ధ్వని మీద కేంద్రికరిస్తాను ఇంకా అది కూడా నాకు సహాయకరముగా ఉంటుంది. ఇది కూడా అభ్యాస-యోగం చేతసా అనన్య గామినా పరమం పురుషం దివ్యం పరమ్ పురుష, అదే దేవదేవుడైన పురుషోత్తముడైన భగవానుడైన కృష్ణుడు అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు.అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు, మనిషి ఆయనను చేరుకోవచ్చు. ‘అనుచింతయన్’ ఎల్లప్పుడూ ఆలోచించడం ద్వారా ఈ విధానాల ద్వారా, ఈ మార్గం ఇంకా అంతా భగవద్గీతలో ఉంది ఎవరికి దీని నుంచి ఏ మినహాయింపు లేదు ఈ వర్గం మనుషులే అతనిని పొందోచ్చు అని ఏమీ లేదు శ్రీ కృష్ణుని స్మరించడం అందరికి కుదుర్తుంది, శ్రీ కృష్ణుడి గురించి వినడము అందరికీ కుదుర్తుంది మరలా భగవంతుడు ఇలా భగవద్గీతలో చెప్తున్నాడు.
ఇంకా పూర్తి సావధానముతోనూ పఠి0చినచో శ్రీకృష్ణభగవానుని కరుణతో పూర్వ పాపఫలములు అతనిపై ప్రభావం చూపవు  
 
:'మాం హి పార్థ వ్యపాశ్రిత్య
:యేఽపి స్యు పాపయోనయః,
:స్త్రియో వైశ్య స్తథా శూద్రాస్తేఽపి
:యాంతి పరాం గతిం
:([[Vanisource:BG 9.32 | BG 9.32]])
 
:కిం పునర్బ్రాహ్మణాః
:పుణ్యా భక్తా రాజర్షయ స్తథా!
:అనిత్యమసుఖమ్ లోకం
:ఇమం ప్రాప్య భజస్వమామ్
:([[Vanisource:BG 9.33 | BG 9.33]])
 
భగవంతుడు చెప్తాడు, ఏమిటంటే క్రింద శ్రేణికి చెందిన వ్యక్తి కూడా, క్రింద శ్రేణి జీవితం లేదా నీచమైన స్త్రీ కూడా లేదా ఒక వ్యాపారి కూడా లేదా ఒక కార్మికుడు వ్యాపారి వర్గం వారు, కార్మిక వర్గం వారు మరియు ఇంకా స్త్రీ వర్గం. వాళ్ళని ఒకే వర్గంలో లెక్క కడతారు ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతగా వృద్ధి చెంది ఉండదు కానీ భగవంతుడు చెప్తాడు, వాళ్ళు లేక వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యు, ([[Vanisource:BG 9.32 | BG 9.32]]) ఇదే కాకుండా వాళ్ళు లేదా వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా లేదా ఎవరైనా, అది ముఖ్యం కాదు. అతను ఎవరైనా ఆమె ఎవరైనా ఎవరైనా ఈ భక్తి యోగా యొక్క సూత్రములని మరియు పరమ భగవంతుడుని జీవితం యొక్క సారముగా అంగీకరిస్తారో వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాన్ని ‘మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యు పాపయోనయః, తేపి యాన్తి పరాం గతిం‘ ఆ పరమ్ గతి అధ్యాత్మిక జగత్తు, అధ్యాత్మిక రాజ్యం లేదా అధ్యాత్మిక ఆకాశం, ప్రతి వారు వెళ్ళవచ్చు కేవలం, మనిషి ఈ పద్ధతిని అభ్యసించాలి ఈ పద్ధతిని భగవధ్గీత చాలా చక్కగా సూచిస్తుంది. ఇంకా దీనిని అనుసరించడం ద్వారా జీవితాన్ని పరిపూర్ణమొనర్చుకొని జీవిత సమస్యలన్నిటికి శాశ్వత పరిష్కారము చేకూర్చగలడు ఇదియే పూర్తి భగవధ్గీత యొక్క సంపూర్ణ సారాంశం అందువలన. సారాంశమేమనగా భగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం ’గీతా శాస్త్రమిదం పుణ్యం యఃపఠేత్ ప్రయతః పుమాన్’ ఇంకా దీని ద్వారా లాభం ఏమిటంటే, భగవధ్గీతలోని ఉపదేశములను చక్కగా పాటిస్తే జీవితం యొక్క సర్వ దుఃఖముల నుండి క్లేశముల నుండి ముక్తి కాగలడు ‘భయ శోకాధి వర్జితః’ అనగా జీవితంలో ఉండే అన్ని భయముల నుండి దూరము కాగలడు. అంతే గాక అతని తర్వాత జన్మము అధ్యాత్మికము కాగలదు  
 
:గీతా అధ్యాయన శీలస్య
:ప్రాణాయామపరస్య చ!
:నైవ సంతిహి పాపాని  
:పూర్వ జన్మ కృతాని చ
:(Gītā-māhātmya 2)
 
దీని వలన ఇంకో లాభం ఏమిటంటే భగవధ్గీతను చాలా నిజాయితీగా మరియు పూర్తి తీవ్రతతో, తరువాత భగవంతుని కృపతో, తన గత పాప కర్మల యొక్క ప్రతి చర్యలు తనపై ప్రభావము చూపవు  
 
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 23:38, 1 October 2020



660219-20 - Lecture BG Introduction - New York


భగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం భగవద్గీత లేక శ్రీమద్ భాగవతమును స్వరూప సిద్ధుడైన వ్యక్తి ద్వారా శ్రవణం చెయ్యాలి అది అప్పుడు ఒకరికి శిక్షణ ఇస్తుంది, ఒకరిని ఇరవై నాలుగు గంటలు భగవంతుడి చింతనలో ఉండుటకు తద్వారా ఒకరిని అంతిమం వరకు, అంత కాలము వరకు, పరమ భగవంతుడిని స్మరణం చేసేందుకు తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అతనికి ఒక అధ్యాత్మిక-శరీరము లభిస్తుంది ఒక అధ్యాత్మిక-శరీరము, ఏదైతే భగవంతుడి సంఘత్వములో ఉపయోగపడుతుందో అందుకే భగవంతుడు అంటారు

'అభ్యాసయోగయుక్తేన
చేతసా నాన్యగామినా!
పరమం పురుషం దివ్యం
యాతి పార్థానుచింతయన్
( BG 8.8)

అనుచింతయన్ ' అంటే ఎల్లప్పుడూ అతని గురించే ఆలోచించడం అది అంత కఠినమైన పద్ధతి కాదు ఒకరు ఈ ప్రక్రియను ఈ సంప్రదాయంకి చెందిన అనుభవమైన వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి తద్ విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ (ముండక ఉపనిషధ్ 1.2.12) ఒకరు మరోకరిని సంప్రదించాలి, ఎవరైతే ముందునించే దీనిని అభ్యసిస్తున్నారో అందుకే 'అభ్యాస్ యోగ యుక్తేన దీనినే 'అభ్యాస్ యోగా' అంటారు, అంటే అభ్యసించడం అభ్యాసం........ ఎల్లప్పుడూ దేవదేవుడుని ఎలా గుర్తుంచుకోవాలి చేతసాఽనన్య గామినా ఈ మనసు ఉంది, ఆ మనసు ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉంటుంది ఇటు, అటు అయితే మనిషి అభ్యసించాలి అతని మనసు ధ్యానాన్ని శ్రీకృష్ణుని స్వరూపం లేదా, శబ్దం ద్వారా ఆయన నామము మీద ఏదైతే సులభము చేయబడినదో మనసును కేంద్రీకరించుట కంటే, ధ్యానాని కన్నా - ఎందుకంటే మనసు చాలా చంచలమైంది, అటు-ఇటు పోతుంది కానీ నేను మాత్రం నా చెవులుని కృష్ణుని ధ్వని మీద కేంద్రికరిస్తాను ఇంకా అది కూడా నాకు సహాయకరముగా ఉంటుంది. ఇది కూడా అభ్యాస-యోగం చేతసా అనన్య గామినా పరమం పురుషం దివ్యం పరమ్ పురుష, అదే దేవదేవుడైన పురుషోత్తముడైన భగవానుడైన కృష్ణుడు అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు.అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు, మనిషి ఆయనను చేరుకోవచ్చు. ‘అనుచింతయన్’ ఎల్లప్పుడూ ఆలోచించడం ద్వారా ఈ విధానాల ద్వారా, ఈ మార్గం ఇంకా అంతా భగవద్గీతలో ఉంది ఎవరికి దీని నుంచి ఏ మినహాయింపు లేదు ఈ వర్గం మనుషులే అతనిని పొందోచ్చు అని ఏమీ లేదు శ్రీ కృష్ణుని స్మరించడం అందరికి కుదుర్తుంది, శ్రీ కృష్ణుడి గురించి వినడము అందరికీ కుదుర్తుంది మరలా భగవంతుడు ఇలా భగవద్గీతలో చెప్తున్నాడు.

'మాం హి పార్థ వ్యపాశ్రిత్య
యేఽపి స్యు పాపయోనయః,
స్త్రియో వైశ్య స్తథా శూద్రాస్తేఽపి
యాంతి పరాం గతిం
( BG 9.32)
కిం పునర్బ్రాహ్మణాః
పుణ్యా భక్తా రాజర్షయ స్తథా!
అనిత్యమసుఖమ్ లోకం
ఇమం ప్రాప్య భజస్వమామ్
( BG 9.33)

భగవంతుడు చెప్తాడు, ఏమిటంటే క్రింద శ్రేణికి చెందిన వ్యక్తి కూడా, క్రింద శ్రేణి జీవితం లేదా నీచమైన స్త్రీ కూడా లేదా ఒక వ్యాపారి కూడా లేదా ఒక కార్మికుడు వ్యాపారి వర్గం వారు, కార్మిక వర్గం వారు మరియు ఇంకా స్త్రీ వర్గం. వాళ్ళని ఒకే వర్గంలో లెక్క కడతారు ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతగా వృద్ధి చెంది ఉండదు కానీ భగవంతుడు చెప్తాడు, వాళ్ళు లేక వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యు, ( BG 9.32) ఇదే కాకుండా వాళ్ళు లేదా వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా లేదా ఎవరైనా, అది ముఖ్యం కాదు. అతను ఎవరైనా ఆమె ఎవరైనా ఎవరైనా ఈ భక్తి యోగా యొక్క సూత్రములని మరియు పరమ భగవంతుడుని జీవితం యొక్క సారముగా అంగీకరిస్తారో వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాన్ని ‘మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యు పాపయోనయః, తేపి యాన్తి పరాం గతిం‘ ఆ పరమ్ గతి అధ్యాత్మిక జగత్తు, అధ్యాత్మిక రాజ్యం లేదా అధ్యాత్మిక ఆకాశం, ప్రతి వారు వెళ్ళవచ్చు కేవలం, మనిషి ఈ పద్ధతిని అభ్యసించాలి ఈ పద్ధతిని భగవధ్గీత చాలా చక్కగా సూచిస్తుంది. ఇంకా దీనిని అనుసరించడం ద్వారా జీవితాన్ని పరిపూర్ణమొనర్చుకొని జీవిత సమస్యలన్నిటికి శాశ్వత పరిష్కారము చేకూర్చగలడు ఇదియే పూర్తి భగవధ్గీత యొక్క సంపూర్ణ సారాంశం అందువలన. సారాంశమేమనగా భగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం ’గీతా శాస్త్రమిదం పుణ్యం యఃపఠేత్ ప్రయతః పుమాన్’ ఇంకా దీని ద్వారా లాభం ఏమిటంటే, భగవధ్గీతలోని ఉపదేశములను చక్కగా పాటిస్తే జీవితం యొక్క సర్వ దుఃఖముల నుండి క్లేశముల నుండి ముక్తి కాగలడు ‘భయ శోకాధి వర్జితః’ అనగా జీవితంలో ఉండే అన్ని భయముల నుండి దూరము కాగలడు. అంతే గాక అతని తర్వాత జన్మము అధ్యాత్మికము కాగలదు

గీతా అధ్యాయన శీలస్య
ప్రాణాయామపరస్య చ!
నైవ సంతిహి పాపాని
పూర్వ జన్మ కృతాని చ
(Gītā-māhātmya 2)

దీని వలన ఇంకో లాభం ఏమిటంటే భగవధ్గీతను చాలా నిజాయితీగా మరియు పూర్తి తీవ్రతతో, తరువాత భగవంతుని కృపతో, తన గత పాప కర్మల యొక్క ప్రతి చర్యలు తనపై ప్రభావము చూపవు